ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

20 నుంచి రాగులు కొనుగోలుకు సన్నద్ధం

ABN, First Publish Date - 2023-10-18T00:05:30+05:30

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెల 20 నుంచి రాగులును కొనుగోలు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ఎండీ నాయక్‌ తెలిపారు.

పార్వతీపురం టౌన్‌, అక్టోబరు 17 : జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెల 20 నుంచి రాగులును కొనుగోలు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ఎండీ నాయక్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మాట్లాడుతూ.. రాగులు క్వింటా ధర రూ.3,846గా నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు తమ దగ్గరలోని కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 2023-24 సీజన్‌కు సంబంధించి జిల్లాలో 936 మెట్రిక్‌ టన్నుల మేర దిగుమతి వస్తుందన్నారు. రాగులు కొనుగోలు విషయంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.

Updated Date - 2023-10-18T00:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising