ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-03-26T00:10:49+05:30

మద్యం అనుకుని గడ్డిమందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొం దుతూ శుక్రవారం మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజాం రూరల్‌: మద్యం అనుకుని గడ్డిమందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొం దుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. రాజాం మండలం లోని సోపేరు గ్రామానికి చెందిన మామిడి సూర్యారావు(53) మద్యానికి బానిస య్యాడు. ఈ నేపథ్యంలో ఈనెల 18న పశువుల శాలలో దాచిఉంచిన గడ్డి మందు ను పొరపాటున మద్యం అనుకుని తాగాడు. అస్వస్థతకు గురైన ఆయన్ని వెంట నే రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందు తూ శుక్రవారం మృతిచెందాడు. భార్య మామిడి సుజాత శనివారం రాజాం పొలీ సులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ రవికిరణ్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-03-26T00:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising