ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దసరాలో దుర్గమ్మకు కొత్త అలంకారం

ABN, First Publish Date - 2023-09-20T02:56:58+05:30

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 15వ తేదీ నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.

శుద్ధపంచమి రోజున మహాచండీదేవి అవతారం

విజయవాడ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 15వ తేదీ నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. కాగా, ఈసారి దసరా మహోత్సవాల్లో కనకదుర్గమ్మకు కొత్త అలంకారం చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారాన్ని తొలగించారు. ఆ స్థానంలో శుద్ధపంచమి అనగా 19వ తేదీన అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరిస్తారు. ఈ విషయాన్ని దుర్గామల్లేశ్వరస్వామి అధికారులు, ధర్మకర్తల మండలి, వైదిక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

Updated Date - 2023-09-20T02:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising