ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నగర పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ABN, First Publish Date - 2023-09-23T00:27:48+05:30

నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఆ కార్మికుల సంఘం నాయకుడు బాబూరావు డిమాండ్‌ చేశారు.

నెల్లిమర్ల: నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఆ కార్మికుల సంఘం నాయకుడు బాబూరావు డిమాండ్‌ చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమ డిమాండ్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఈనెల 24 వరకు నల్లబాడ్జీలతో విధులకు హాజరవుతామని, అప్పటికీ పరిష్కరించకపోతే 25 నుంచి నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులకు రక్షణ పరికరాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో హరిబాబు, శ్రీను, దుర్గారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising