ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘పది’లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN, First Publish Date - 2023-09-25T23:58:19+05:30

పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లావృత్తి విద్యాశాఖ అధికారి మంజులవీణ సూచించారు.

పాలకొండ: పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లావృత్తి విద్యాశాఖ అధికారి మంజులవీణ సూచించారు. సోమవారం పాలకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న నాడు-నేడు పథకం కింద కళాశా లలో చేపట్టిన బాలబాలికల మరుగుదొడ్లు, శుద్ధ తాగునీటి ప్లాంట్లను పరిశీలిం చారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్ర మంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పైల శంకరరావు, సీనియర్‌ అధ్యాపకులు తేజేశ్వరరావు, గోవిందరావు, ఇంజినీర్‌ వావిలపల్లి రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో వెలమల అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising