ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎంఈవో కార్యాలయ సిబ్బంది నిరసన

ABN, First Publish Date - 2023-08-22T00:08:24+05:30

పనికి తగ్గ వేతనం, ఎంటీఎస్‌తో పాటు, తమ ఉద్యో గాలను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది సో మవారం నిరసన వ్యక్తం చేశారు.

రేగిడి: పనికి తగ్గ వేతనం, ఎంటీఎస్‌తో పాటు, తమ ఉద్యో గాలను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది సో మవారం నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కమిటీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో యునియన్‌ ప్రతినిధులు ఎంఐసీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, అకౌంటెంట్‌ సూర్యారావు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వీరు డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో సీఆర్‌పీ మోహనరావు, డేటా ఆపరేటర్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising