వంశధారలో పెరిగిన నీటిమట్టం
ABN, First Publish Date - 2023-09-22T00:02:04+05:30
వంశధారలో గురువారం ఉదయం హఠాత్తుగా నీటిమట్టం పెరిగింది. ఒడిశాలో కురిసిన వర్షాలతో నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి.
నేరడిలో వంశధార ఒడ్డున నిలిపేసిన పడవ
భామిని: వంశధారలో గురువారం ఉదయం హఠాత్తుగా నీటిమట్టం పెరిగింది. ఒడిశాలో కురిసిన వర్షాలతో నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి. 2 వేల క్యూసెక్కుల నీటిని వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్కు తరలిస్తున్నట్టు వంశధార అధికారులు తెలిపారు.
Updated Date - 2023-09-22T00:02:04+05:30 IST