ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏనుగుల బీభత్సం

ABN, First Publish Date - 2023-09-29T00:28:46+05:30

మండలంలోని పెదమేరంగి పంచాయతీ రామినాయుడువలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత మూడు రోజులుగా గ్రామ పరిసరాల్లో తిష్ఠ వేసిన గజరాజులు గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో సత్య కైలాస్‌ హైస్కూల్‌పై దాడి చేశాయి.

ఏనుగుల దాడిలో ధ్వంసమైన పాఠశాల కిటికీ

జియ్యమ్మవలస, సెప్టెంబరు 28: మండలంలోని పెదమేరంగి పంచాయతీ రామినాయుడువలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత మూడు రోజులుగా గ్రామ పరిసరాల్లో తిష్ఠ వేసిన గజరాజులు గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో సత్య కైలాస్‌ హైస్కూల్‌పై దాడి చేశాయి. పాఠశాలలోని ఫర్నీచర్‌, కిటికీలు, తలుపులను ధ్వంసం చేశాయి. పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని నేలకూల్చాయి. దీంతో పాఠశాల కరస్పాండెంట్‌ రౌతు అజయ్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయుడు పాలతేరు రాజశేఖరరావు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పంటలను కూడా నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రులు ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని గ్రామస్థులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఏనుగులను త్వరగా తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-09-29T00:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising