ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం రాజీనామా చేయాలి: బుద్దా

ABN, First Publish Date - 2023-03-19T03:00:30+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అంగీకరించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలి’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ(వన్‌టౌన్‌), మార్చి 18: ‘‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అంగీకరించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలి’’ అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినందుకు శనివారం వన్‌టౌన్‌లోని తన కార్యాలయం వద్ద చంద్రబాబు కటౌట్‌కు పార్టీ శ్రేణులతో కలసి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు.

Updated Date - 2023-03-19T03:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising