ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబుపై కేసులు

ABN, First Publish Date - 2023-09-26T00:10:16+05:30

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు వస్తు న్న ఆదరణ చూసి ముఖ్య మంత్రి జగన్‌ ఓర్వలేకే కేసులు బనాయి స్తున్నారని టీడీపీ సీని యర్‌ నాయకురాలు, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి ఆరోపించా రు.

వంగర : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు వస్తు న్న ఆదరణ చూసి ముఖ్య మంత్రి జగన్‌ ఓర్వలేకే కేసులు బనాయి స్తున్నారని టీడీపీ సీని యర్‌ నాయకురాలు, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి ఆరోపించా రు. కొప్పర, కొప్పర వలసలో పలువురు టీడీపీ కార్యకర్తలు అనారోగ్యం బారిన పడడంతో వారిని సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలే కరుల తో మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలతో ఎంతో కాలం మనుగడ సాధించలే మన్నా రు. నిరాధారమైన కేసులు కోర్టులో నిలబడవని, చంద్రబాబు కడిగిన ము త్యంలా బయటకు వస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైల వెంకటర మణ, త్రినాథ, గంటపద్మ, పైడిపినాయుడు, గణపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising