ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బైక్‌, సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

ABN, First Publish Date - 2023-08-02T00:24:49+05:30

నగరంలోని టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గత నెల 31న శాంతినగర్‌ సమీపంలో ఓ వ్యక్తి నుంచి బైకుతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లిన వ్యక్తులను అరెస్టు చేశామని టూటౌన్‌ ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్‌ మంగళవారం తెలిపారు.

విజయనగరం క్రైం: నగరంలోని టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గత నెల 31న శాంతినగర్‌ సమీపంలో ఓ వ్యక్తి నుంచి బైకుతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లిన వ్యక్తులను అరెస్టు చేశామని టూటౌన్‌ ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్‌ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాంతినగర్‌ కు చెందిన డి.విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి గత నెల 31న తన కాలనీకి సమీపంలో ఇంటికి వెళ్తుండగా, నగరానికి చెందిన ఆల్తి జగదీష్‌, చెన్నా రాజేష్‌, గొర్లె మోహన్‌ అనే ముగ్గురు వ్యక్తులు అటకాయించి అతని వద్దనున్న బైకును, సెల్‌ఫోన్‌ని లాక్కొని పరారయ్యారు. విజయ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం మండపాం జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుం డగా జగదీష్‌, రాజేష్‌, మోహన్‌లు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపు లోకి తీసుకున్నారు. స్టేషన్‌కి తరలించి విచారించగా, నేరాన్ని అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ ప్రసన్నకుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-08-02T00:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising