ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టుపై నుంచి జారిపడి గిరిజనుడి మృతి

ABN, First Publish Date - 2023-03-02T23:52:29+05:30

చెట్టుపై నుంచి జారిపడి గిరిజనుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాచిపెంట: చెట్టుపై నుంచి జారిపడి గిరిజనుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. దిగువకన్నయ్య వలసకు చెందిన చెల్లూరి ఆదయ్య(39) గత నెల 25న చింతపండు నిమిత్తం చెట్టు ఎక్కి దులుపుతుండగా అకస్మాత్తుగా జారిపడ్డాడు. గాయపడిన ఆదయ్యను వెంటనే సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందు తున్న ఆదయ్యను మెరుగైన వైద్యం కోసం గతనెల 26న విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 1వ తేదీ సాయంత్రం మృతిచెం దాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-03-02T23:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!