ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైదరాబాద్‌లో జిల్లా వాసి మృతి

ABN, First Publish Date - 2023-06-26T00:20:42+05:30

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన కలిశెట్టి జగదీష్‌ (36) అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన కలిశెట్టి జగదీష్‌ (36) అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగదీష్‌ హైదరాబాద్‌లోని ఎన్‌సీఎల్‌ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కర్మాగారానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో జగదీష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. జగదీష్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. జగదీష్‌ మృతితో విక్రంపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం విక్రంపురం గ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తారని బంధువులు తెలిపారు.

Updated Date - 2023-06-26T00:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising