ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కాపు నేస్తం’తో 1520మందికి లబ్ధి

ABN, First Publish Date - 2023-09-17T00:25:37+05:30

వైఎస్సార్‌ కాపు నేస్తం కింద జిల్లాలో 1,520 మంది లబ్ధిదారులకు రూ.2.28 కోట్ల ఆర్థిక సాయం అందింది.

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: వైఎస్సార్‌ కాపు నేస్తం కింద జిల్లాలో 1,520 మంది లబ్ధిదారులకు రూ.2.28 కోట్ల ఆర్థిక సాయం అందింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం ఈ కార్యక్రమం ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో కలెక్టర్‌ కార్యాలయం నుంచి జేసీ ఆర్‌.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద 1,520 మందికి సాయం అందుతుందన్నారు. అనంతరం నమూనా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి, కళింగ వైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మెహర్‌ ప్రసాద్‌, గండ్ల తెలుకల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటరమణ, శెట్టి బలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సంపతి తిరుపతి, జిల్లా బీసీ సంక్షేమ సాధికార అధికారి కృష్ణ, బీసీ కార్పొరేషన్‌ ఏఈవో గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T00:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising