ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు నుంచి రైతు రక్షణ కోసం జీపు జాతా

ABN, First Publish Date - 2023-06-02T23:52:33+05:30

కౌలు రైతుల రక్షణ కోసం ఈనెల ఐదో తేదీ నుంచి మునగపాకలో రాష్ట్ర జీపు జాతా బయలుదేరుతుందని జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి ఎ.బాలకృష్ణ పేర్కొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న రైతు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 2 : కౌలు రైతుల రక్షణ కోసం ఈనెల ఐదో తేదీ నుంచి మునగపాకలో రాష్ట్ర జీపు జాతా బయలుదేరుతుందని జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి ఎ.బాలకృష్ణ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం దొడ్డి రామునాయుడు భవనంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కె.లోకనాథం, గాడి బాలు, ఆళ్ల మహేశ్వరరావు, వీవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising