ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోలుగుంట తహసీల్దార్‌పై విచారణ జరిపించాలి

ABN, First Publish Date - 2023-02-14T00:53:34+05:30

రెవెన్యూ రికార్డులు మార్చేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న రోలుగుంట తహసీల్దార్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం, ఫిబ్రవరి 13: రెవెన్యూ రికార్డులు మార్చేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న రోలుగుంట తహసీల్దార్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి స్పందనలో ఆర్డీవో జయరాంకు ఫిర్యాదు చేశారు. రోలుగుంట మండలం చటర్జీపురం గ్రామానికి చెందిన గదబ ఆదివాసీల సాగులో ఉన్న భూమి రికార్డులను తహసీల్దార్‌ గత ఏడాది నవంబరులో మార్చేశారని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం కన్వీనర్‌ మోసూరి రాజు ఆరోపించారు. కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కమిటీ అధ్యక్షుడు నల్లి కళ్యాణం గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T00:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising