ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు

ABN, First Publish Date - 2023-06-21T00:40:49+05:30

పది, ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 1, 2 ర్యాంకులను సాధించిన తానాం ప్రభుత్వ గరుకుల పాఠశాల ఇద్దరి విద్యార్థినులకు జగనన్న ఆణిముత్యాల పథకం కింద రూ.లక్ష, రూ.75 వేలు చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

భాగ్యశ్రీకి చెక్కు, ప్రశంసా పత్రం అందజేస్తున్న సీఎం జగన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, జూన్‌ 20: పది, ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 1, 2 ర్యాంకులను సాధించిన తానాం ప్రభుత్వ గరుకుల పాఠశాల ఇద్దరి విద్యార్థినులకు జగనన్న ఆణిముత్యాల పథకం కింద రూ.లక్ష, రూ.75 వేలు చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద గల ఏ కన్వర్షన్‌ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇంటర్‌ విద్యార్థిని భాగ్యశ్రీ (స్టేట్‌ ఫస్ట్‌,) పదో తరగతి విద్యార్థిని రొంగల నిరీక్షత ( స్టేట్‌ రెండో ర్యాంక్‌)లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా చెక్కు, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్‌ మీసాల అప్పలనాయుడుకు షీల్డ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-21T00:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising