ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన నుంచి ఎవరూ వెళ్లలేదు..

ABN, First Publish Date - 2023-05-19T00:50:07+05:30

తమ పార్టీ నుంచి ఎవరూ వైసీపీలో గురువారం చేరలేదని జనసేన మండల అధ్యక్షుడు, దిబ్బపాలెం మాజీ సర్పంచ్‌ బైలపూడి శ్రీరామదాసు అన్నారు.

డిసీసీబీ మాజీ చైర్మన్‌ సుకుమార వర్మ ఆధ్వర్యంలో 2020లో వైసీపీలో చేరిన సూరిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్యుతాపురం, మే 18: తమ పార్టీ నుంచి ఎవరూ వైసీపీలో గురువారం చేరలేదని జనసేన మండల అధ్యక్షుడు, దిబ్బపాలెం మాజీ సర్పంచ్‌ బైలపూడి శ్రీరామదాసు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాంబిల్లి తదితర మండలాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారని, దీనిని తట్టుకోలేక తండ్రీకొడుకులు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. దిబ్బపాలెం వార్డు వెంబరు గుర్రం సూరిబాబు, అనుచరులు 2020లోనే సుకుమార వర్మ సమక్షంలో వైసీపీలో చేరారని, అప్పటి ఫొటో విడుదల చేశారన్నారు. ఇటువంటి కుయుక్తులు మాని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలని సూచించారు.

Updated Date - 2023-05-19T00:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising