ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్జిబిషన్‌ ప్రచార వాహనం ప్రారంభం

ABN, First Publish Date - 2023-02-07T00:59:57+05:30

కేంద్ర బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు.

ఎగ్జిబిషన్‌ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఆర్డీవో జయరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం అర్బన్‌ , ఫిబ్రవరి 6: కేంద్ర బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సంబరాల్లో భాగంగా ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ సహాయ సంచాలకులు షఫీ మహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising