ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీసీఐ టర్నోవర్‌ రూ.1,165 కోట్లు

ABN, First Publish Date - 2023-05-26T01:33:06+05:30

2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,165 కోట్ల టర్నోవర్‌ సాధించినట్టు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,165 కోట్ల టర్నోవర్‌ సాధించినట్టు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదిలో ద్రవ్యోల్బణం ఒత్తిడి అధికంగా ఉండి, నాలుగో త్రైమాసికంలో రూ.11.35 కోట్ట నష్టం వచ్చినప్పటికీ ఏడాది మొత్తం చూసుకుంటే రూ.15.18 కోట్ల లాభం వచ్చిందని వివరించింది. 2023-24లో రూ.1,300 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.

Updated Date - 2023-05-26T01:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising