ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

28న ఎయిర్‌పోర్టులో సీఎం ట్రాన్సిట్‌ హాల్ట్‌

ABN, First Publish Date - 2023-06-26T01:09:33+05:30

అమ్మఒడి నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఈనెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

అమ్మఒడి నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఈనెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఇందుకోసం 28వ తేదీ ఉదయం 9.15 గంటలకు గన్నవరం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో పార్వతీపురం మన్యం జిల్లాకు వెళతారు. కార్యక్రమం ముగిసిన తరువాత మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 1.45 గంటలకు విమానంలో గన్నవరం వెళతారు.

Updated Date - 2023-06-26T01:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising