ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-03-31T01:21:10+05:30

నర్సీపట్నం- భీమునిపట్నం(బీఎన్‌) రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, ముందుగా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా గోతులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆదేశించారు.

దొండ పూడి గ్రామ సమీపంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ ఆదేశం

రావికమతం, మార్చి 30: నర్సీపట్నం- భీమునిపట్నం(బీఎన్‌) రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, ముందుగా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా గోతులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆదేశించారు. రోలుగుంట మండలం వెలంకాయపాలెం నుంచి చోడవరం మండలం గంధవరం వరకు బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి, బిల్లు చెల్లింపులు లేక కొన్ని నెలలుగా ఆ కాంట్రాక్టరు పనులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ధర్మశ్రీ చొరవతో ఆ కాంట్రాక్టరు గురువారం పనులు ప్రారంభించారు. దొండపూడి- టి.అర్జాపురం గ్రామాల మధ్య రోడ్డు మార్జిన్‌ విస్తరణ పనులు ప్రారంబించారు. ఇకపై నిరంతరాయంగా పనులు చేయాలని కాంట్రాక్టర్‌ను ధర్మశ్రీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దొండపూడి గ్రామ ఉప సర్పంచ్‌ గట్రెడ్డి రాజారావు, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T01:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising