ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేంద్ర పథకాలపై బీజేపీ ఇంటింటా ప్రచారం

ABN, First Publish Date - 2023-06-26T00:56:01+05:30

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కారే రాముడు ఆధ్వర్యంలో నాయకులు మండలంలోని కొప్పగొండుపాలెం, చినకలవలాపల్లి, కొత్తపేట గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారం చేశారు.

కొప్పుగొండుపాలెంలో కరపత్రాలను అందజేస్తున్న బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంబిల్లి, జూన్‌ 25: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కారే రాముడు ఆధ్వర్యంలో నాయకులు మండలంలోని కొప్పగొండుపాలెం, చినకలవలాపల్లి, కొత్తపేట గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్‌మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మాల వరహా గోవిందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమంత్రి శ్రీనివాసరావు, జిల్లా సోషల్‌ మీడియా కో-కన్వీనర్‌ సూరాడ నూకరాజు, మండల మాజీ అధ్యక్షుడు ఉమ్మిడి వెంకటేశ్వరు, నాయకులు, కార్యకర్తలు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. పార్టీ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రకటించుకోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Updated Date - 2023-06-26T00:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising