ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో యూరియా కరువే: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2023-03-02T03:19:29+05:30

దేశంలో ఆహార కొరత వల్లే ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చిందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వెంకటగిరి, మార్చి 1: దేశంలో ఆహార కొరత వల్లే ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చిందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ హయాంలో ఎరువుల నుంచి వ్యవసాయ పనిముట్ల వరకు సబ్సిడీపై రైతులకు అందజేస్తే నేడు కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు.

Updated Date - 2023-03-02T03:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!