ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు రాష్ట్రానికి కేంద్ర పంచాయతీ అధికారులు

ABN, First Publish Date - 2023-09-26T04:47:05+05:30

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.8,660 కోట్లు రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ నేతలు

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.8,660 కోట్లు రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ నేతలు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసిన నేపఽథ్యంలో కేంద్ర అధికారులు స్పందించారు. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం వరగాని, కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, మచిలీపట్నం మండలంలోని పెద్ద యాదరలో కేంద్ర అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారమిచ్చారు.

Updated Date - 2023-09-26T04:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising