ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సంగమేశ్వరానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

ABN, First Publish Date - 2023-03-26T04:06:41+05:30

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం క్షేత్రానికి రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆత్మకూరు, మార్చి 25: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం క్షేత్రానికి రానున్నారు. ఆయన హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సంగమేశ్వరానికి చేరుకోనున్నారు. అక్కడ సప్తనదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం ఆచరించి ఆ తర్వాత గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి మండలంలోని ప్రముఖ వ్యాపారవేత్త, విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు దివంగత జి.పుల్లారెడ్డి స్వగ్రామమైన గోకవరం గ్రామం లో ఆర్‌ఎ్‌సఎస్‌ సహకారంతో నిర్వహిస్తున్న భక్త కన్నప్ప చెంచు గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి కర్నూలు వెళ్లనున్నారు.

Updated Date - 2023-03-26T04:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising