ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వివాదానికి ముగింపు పలకండి: తోట

ABN, First Publish Date - 2023-06-24T02:10:34+05:30

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కాపునేత ముద్రగడ పద్మనాభం వివాదానికి ముగింపు పలకాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ(ధర్నాచౌక్‌), జూన్‌ 23: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కాపునేత ముద్రగడ పద్మనాభం వివాదానికి ముగింపు పలకాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్యమానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సహకరించాడని ముద్రగడ తన లేఖలో ప్రస్తావించడాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లక్రితం ముద్రగడ చేసిన కాపు ఉద్యమం గురించి తెలియక ఆయనపై సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారన్నారు.

Updated Date - 2023-06-24T02:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising