ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మీ సమస్యలేమిటో చెప్పండి

ABN, First Publish Date - 2023-09-26T04:49:36+05:30

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలహీన పడిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ తరుణంలో ప్రాంతీయ సమన్వయకర్తగా ఆ జిల్లా ఎమ్మెల్యేలతో వీ విజయసాయిరెడ్డి విడివిడిగా

నెల్లూరు ఎమ్మెల్యేలతో ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలహీన పడిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ తరుణంలో ప్రాంతీయ సమన్వయకర్తగా ఆ జిల్లా ఎమ్మెల్యేలతో వీ విజయసాయిరెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. వారి వారి నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, గౌతంరెడ్డి, అనికుమార్‌ యాదవ్‌, ఎం మహీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి సస్పెన్షన్‌కు గురైన మేకపాటి చంద్రశేఖర రెడ్డి, అనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను పిలవలేదు.

Updated Date - 2023-09-26T04:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising