ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-03-05T23:09:09+05:30

మండల కేంద్రంలో నివాసముంటున్న లక్ష్మీనరసింహపాత్రో (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేర కు.. టెక్కలి పెద్దబ్రాహ్మణవీధికి చెందిన లక్ష్మీనరసింహ గత రెండు నెలల నుంచి పైడిభీమవరంలోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రణస్థలంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లెటర్‌ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈయన తండ్రి రాజ్‌కిషోర్‌పాత్రో ఒడిశాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రణస్థలం: మండల కేంద్రంలో నివాసముంటున్న లక్ష్మీనరసింహపాత్రో (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేర కు.. టెక్కలి పెద్దబ్రాహ్మణవీధికి చెందిన లక్ష్మీనరసింహ గత రెండు నెలల నుంచి పైడిభీమవరంలోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రణస్థలంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లెటర్‌ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈయన తండ్రి రాజ్‌కిషోర్‌పాత్రో ఒడిశాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-05T23:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising