మహిళా మార్టు ప్రారంభించాలి
ABN, First Publish Date - 2023-03-02T23:52:11+05:30
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా మార్టును ఈ నెల 10వ తేది లోగా ప్రారంభించా లని డీఆర్డీఏ పీడీ విద్యసాగర్ అన్నా రు.
కోటబొమ్మాళి: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా మార్టును ఈ నెల 10వ తేది లోగా ప్రారంభించా లని డీఆర్డీఏ పీడీ విద్యసాగర్ అన్నా రు. గురువారం వెలుగు ఏసీలో ఎస్.శ్రీరాములుతో కలిసి మహిళ మార్టు ఏర్పాటుకు స్థానిక పాత మహిళ సమాఖ్య భవనాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయంలో ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ ఆధ్వర్యంలో వెలుగు సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం కె.రాము సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T23:52:11+05:30 IST