ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ కార్డుదారులకు గోధుమ పిండి

ABN, First Publish Date - 2023-02-01T23:55:44+05:30

రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన రెండు కిలోల గోధుమపిండి పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ రేషన్‌ కార్డుదారులకు అందజేసి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన రెండు కిలోల గోధుమపిండి పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ రేషన్‌ కార్డుదారులకు అందజేసి ప్రారంభించారు. స్థానిక ఏడురోడ్ల జంక్షన్‌ సమీపం లో గల దుర్గమ్మ ఆలయం వెనుక, ఎండీఎం వాహనం ద్వారా సరఫరా జరుగుతు న్న తీరును పరిశీలించారు. డీఎస్‌వో రమణ, తహసీల్దార్‌ కె.వెంకటరావు, సీఎస్‌డీటీ షరీఫ్‌, రెవెన్యూ సిబ్బంది, ఎండీయూ అపరేటర్లు మాధవ్‌, రాజా, డీలర్లు గంగాధర్‌, అభిషేక్‌, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising