ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగలేదు

ABN, First Publish Date - 2023-03-18T23:48:00+05:30

వైసీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగలేదని, అందుకే ఉత్త రాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వేపాడ చిరంజీవి రావును భారీ మెజార్టీతో గెలి పించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

చిరంజీవికి అభినందనలు తెలియజేస్తున్న రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

అరసవల్లి: వైసీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగలేదని, అందుకే ఉత్త రాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వేపాడ చిరంజీవి రావును భారీ మెజార్టీతో గెలి పించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయం లో ఎమ్మెల్సీ చిరంజీవిరావును శనివారం కలిసి అభినందించారు. ఆయన వెంట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి గురాల సుమంత్‌ ఉన్నారు.

Updated Date - 2023-03-18T23:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising