ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రమ్మతల్లి గుడిపై పిడుగు

ABN, First Publish Date - 2023-03-20T00:05:30+05:30

శ్రీకాకుళం నగరం బలగలోని భద్రమ్మ తల్లి గుడిపై ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పిడుగు పడింది. దీంతో ఆలయ గోపురంపై ఉన్న కొన్ని విగ్రహాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- పాక్షికంగా దెబ్బతిన్న ఆలయ గోపురంపైన ఉన్న విగ్రహాలు

అరసవల్లి, మార్చి 19: శ్రీకాకుళం నగరం బలగలోని భద్రమ్మ తల్లి గుడిపై ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పిడుగు పడింది. దీంతో ఆలయ గోపురంపై ఉన్న కొన్ని విగ్రహాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. గర్భగుడిలోని సీలింగ్‌ పెచ్చులు ఊడి పడడంతో అమ్మవారి విగ్రహంపై ఉన్న వెండి గొడుగు, వెండి కలశం దెబ్బతిన్నాయి. అయితే, తరతరాలుగా పూజిస్తు న్న అమ్మవారి మట్టి విగ్రహానికి ఎటువంటి నష్టం జరగకపోవడంతో అమ్మవారి మహిమగా భక్తులు చెప్పుకుంటున్నారు. అదే పిడుగు బయటపడి ఉంటే ఎంతో ప్రాణనష్టం సంభవించేదని, అమ్మవారే మమ్మల్ని ఈ ఆపద నుంచి కాపాడిందని కీర్తిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రీకాకుళం నియోజ కవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి భద్రమ్మ ఆలయాన్ని సంద ర్శించారు. పిడుగుపాటు నుంచి ప్రజలను కాపాడిన భద్రమ్మతల్లి పాదాలకు నమస్కరించారు. ఆమె వెంట పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, ఇతర నాయకులు ఉన్నారు.

Updated Date - 2023-03-20T00:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising