ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆ భూములు గిరిజనులకే దక్కాలి’

ABN, First Publish Date - 2023-03-25T23:40:48+05:30

మెళియాపుట్టి: పరశరాంపురం పరిధిలో ఉన్న భూములు గిరిజనులుకు దక్కల ని సీపీఎం నాయకులు గోవిందరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మెళియాపుట్టి: పరశరాంపురం పరిధిలో ఉన్న భూములు గిరిజనులుకు దక్కల ని సీపీఎం నాయకులు గోవిందరావు డిమాండ్‌ చేశారు. శనివారం గ్రామ పరిధిలో ఉన్న భూములను పరిశీలించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను కొంత మంది తప్పుడు పత్రాలు సృష్టించి భూములపైకి వస్తున్నారని తెలిపారు. గిరిజను లకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్‌ చేశారు. దీన్నిపై వచ్చే 3న రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేయనున్నట్టు తెలిపారు. సీపీఎం నాయకులు మోహనరావు, సూరయ్య, రామకృష్ట, బాలరాజు, విమలరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-25T23:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising