ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారి ఆలయంలో చోరీ

ABN, First Publish Date - 2023-05-31T23:42:13+05:30

పట్టణంలోని గాంధీనగర్‌ మహేశ్వరమ్మ అమ్మవారి ఆలయంలో మంగ ళవారం అర్ధరాత్రిదాటిన తరువాత చోరీజరిగింది. బుధశారం అర్చకుడు ఎన్‌.బాబూ రావు, భార్య ప్రభ బుధవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసి, ఆలయం తెరి చేందుకు వెళ్లగా ఆలయం తెరిచి ఉండడాన్ని గమనించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస: పట్టణంలోని గాంధీనగర్‌ మహేశ్వరమ్మ అమ్మవారి ఆలయంలో మంగ ళవారం అర్ధరాత్రిదాటిన తరువాత చోరీజరిగింది. బుధశారం అర్చకుడు ఎన్‌.బాబూ రావు, భార్య ప్రభ బుధవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసి, ఆలయం తెరి చేందుకు వెళ్లగా ఆలయం తెరిచి ఉండడాన్ని గమనించారు. అలాగే హుండీ విర గ్గొట్టి అందులోని సుమారు రూ.30 వేలు అపహరించి దూరంగా పడేసినట్లు గుర్తిం చారు. వెంటనే అర్చకుడు కమిటీ సభ్యులకు విషయం తెలియజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మవారి బంగారు ఆభరణాలను లాకర్‌లో భద్రపర చగా హుండీని ఆరు నెలలు గా తెరవలేదు. కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కిం చాలని భావించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగుల గొట్టి హుండీని చోరీ చేశారు. ఈమేరకు సంఘ టన స్థలానికి క్లూస్‌టీమ్‌ చేరుకొని పరిశీలించారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2023-05-31T23:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising