ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయపడిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-02-06T23:58:32+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని కృష్ణాపురం గ్రా మానికి చెందిన గొర్ల ఆదినారాయణ (50) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. ఈనెల 4న ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద జాతీయ రహదారిని దాటుతున్న ఆదినారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణస్థలం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని కృష్ణాపురం గ్రా మానికి చెందిన గొర్ల ఆదినారాయణ (50) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. ఈనెల 4న ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద జాతీయ రహదారిని దాటుతున్న ఆదినారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

Updated Date - 2023-02-06T23:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising