ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి..

ABN, First Publish Date - 2023-06-26T00:00:54+05:30

వైసీపీ విధ్వంస కర పాలనపై ప్రజలు విసు గెత్తి ఉన్నారని, ఆ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ సీనియర్‌ నాయకుడు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌ అన్నారు.

ఇంటింటా ప్రచారం చేస్తున్న గొండు శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌

అరసవల్లి: వైసీపీ విధ్వంస కర పాలనపై ప్రజలు విసు గెత్తి ఉన్నారని, ఆ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ సీనియర్‌ నాయకుడు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌ అన్నారు. ఆది వారం శ్రీకాకుళం నగర పరిధిలోని 1వ వార్డులో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు రెడ్డి శంకర్‌ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ మహానాడులో చేసిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయవన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు పాండ్రంగి శంకర్‌, లక్ష్మీరాజ్యం, దొండపాటి నవీన్‌, కంచు దశరథ, బొల్ల నాగేంద్ర యాదవ్‌, ఎండు రామారావు, బైరి నరేష్‌, ఎండు చిన్నారావు, పంచిరెడ్డి అప్పలనాయుడు, బగ్గు నలమహారాజు, పంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising