ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాత పింఛన్‌ పునరుద్ధరించే వరకూ పోరాటం

ABN, First Publish Date - 2023-08-22T00:06:05+05:30

aaa

ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దృశ్యం:

అరసవల్లి: పాత పింఛన్‌పునరుద్ధరించే వరకూ దశల వారీగా పోరాటం చేసా ్తమని పోస్టల్‌ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి గణపతి తెలిపారు. సోమవారం శ్రీకాకుళం లోని ప్రధాన తపాలా కార్యాల యం ఎదుట నేషనల్‌ జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు యూవీ రమణ, బాబూరావు, శ్రీనివాస్‌, అప్పలరాజు, రమేష్‌, రాంబాబు, ఢిల్లీశ్వరరావు, అప్పల నాయుడు, గురన్న, చంద్రశేఖర్‌, జ్యోతీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising