ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గిరిజనేతరుల నుంచి భూములను రక్షించండి’

ABN, First Publish Date - 2023-05-25T23:51:16+05:30

గిరిజనేతరుల నుంచి తమ భూములను రక్షించి న్యాయం చేయాలని మందస మండలంలోని పుట్టూరు గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఈ మేరకు గురువారం పలాసలో ఆర్డీవో టి.సీతారామమూర్తికి వినతిప త్రం అందజేశారు. 1984 నుంచి ప్రభుత్వాలు సర్వేనెంబరు 42/1 నుంచి 20 వరకూ గల ప్రభుత్వభూములను గిరిజన కుటుంబాలకు డీపట్టాలుగా పంపిణీ చేసినట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస రూరల్‌: గిరిజనేతరుల నుంచి తమ భూములను రక్షించి న్యాయం చేయాలని మందస మండలంలోని పుట్టూరు గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఈ మేరకు గురువారం పలాసలో ఆర్డీవో టి.సీతారామమూర్తికి వినతిప త్రం అందజేశారు. 1984 నుంచి ప్రభుత్వాలు సర్వేనెంబరు 42/1 నుంచి 20 వరకూ గల ప్రభుత్వభూములను గిరిజన కుటుంబాలకు డీపట్టాలుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. తర్వాత కొత్తపల్లికిచెందిన కొందరు తమ భూములను ఆక్రమించుకో వాలని ప్రయత్నిస్తుండడంతో రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బాధితుల తోపాటు రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, గిరిజన, సీఐటీయూ నాయకులు ఎస్‌.ధర్మారావు, నవీన్‌, కె.సుభాష్‌, కె.బాబూరావు, కృష్ణ, ఎన్‌.గణపతి, గోపినాథ్‌, జానకి, బాలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising