ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌కి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి

ABN, First Publish Date - 2023-01-21T23:28:43+05:30

నందిగాం తహసీల్దార్‌ మాలతి సుధా రాణికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగాం, జనవరి 21: నందిగాం తహసీల్దార్‌ మాలతి సుధా రాణికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ విజయనగరం ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా నియమించారు. ఈమె నందిగాం తహసీల్దార్‌గా గత ఏడాది జూలై 4న బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2023-01-21T23:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising