ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఆర్‌ఎం దృష్టికి సమస్యలు

ABN, First Publish Date - 2023-01-26T00:12:42+05:30

ఇచ్ఛాపురం రైల్వేగేటుతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు, కార్యకర్త లతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేగేటుతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు, కార్యకర్త లతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రైల్వేగేటు వద్ద వంతెనతో పాటు అండర్‌ పాసేజ్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అడుగెతున్నట్టు కార్యకర్తలు సమావేశంలో ప్రస్తావించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు ఖుర్ధా డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. సమావేశంలో జనసేన నేతలు తిప్పన దుర్యోధ నరెడ్డి, మత్స్యకార కార్యదర్శి నాగుల హరి, భాస్కర్‌రెడ్డి, సంతోష్‌మహర్నా పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising