ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 21 నుంచి నీలమణి దుర్గ అమ్మవారి పండగ

ABN, First Publish Date - 2023-04-03T00:13:37+05:30

ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి పెద్ద పండగల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని నిర్వాహక ప్రతి నిధులు కోరారు. ఆదివారం బీసీ కమ్యూనిటీ హాల్‌లో పండగల నేపథ్యంలో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వ హించారు.

ర్యాలీ నిర్వహిస్తున్న పాతపట్నం గ్రామ పెద్దలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి పెద్ద పండగల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని నిర్వాహక ప్రతి నిధులు కోరారు. ఆదివారం బీసీ కమ్యూనిటీ హాల్‌లో పండగల నేపథ్యంలో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రధాన కమిటీతో పాటు ఉప కమిటీ ల ఏర్పాటును దాదాపు పూర్తి చేశారు. మే 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పెద్ద పండగల విజయవంతానికి అన్ని కమిటీలు కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ వ్యాపారులు, గ్రామస్థులను కలిసి పండగల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో లింగాల మధుబాబు, లింగాల రవి, పైల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising