ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ రద్దుచేయాలి

ABN, First Publish Date - 2023-09-21T23:53:11+05:30

qqq

సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు:

కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావు

టెక్కలి: ఎంబీబీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావు డిమాండ్‌చేశారు. తక్షణమే నిబం ధనల ప్రకారం తిరిగి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు. గురువారం టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌కుమార్‌కు వైఎస్‌ఆర్‌హెల్త్‌యూనివర్శిటీ అక్రమాలపై కాంగ్రెస్‌ నాయ కులతో కలిసివినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పరమేశ్వరరావు మాట్లాడు తూ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. రోస్టర్‌, రిజర్వేషన్‌ అమలులో లోపాలు ఉన్నాయని, ఎంబీబీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కార్య క్రమంలో కాంగ్రెస్‌పార్టీ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కోత మధుసూదనరావు, పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ దిలీప్‌, మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధి టి.కవిత, పీవీఎస్‌ సరోజిని, దీర్ఘాసి వెంకట్రావు, డి.వెంకట్రావు, వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising