పొందూరులో మల్లన్నపాగా ఊరేగింపు
ABN, First Publish Date - 2023-02-06T23:52:37+05:30
మహా శివరాత్రి నాడు శ్రీశైౖలం మల్లన్నకు అలంకరించే చేనేత పాగాను పొందూ రులో సోమవారం ఊరే గించారు. లావేటి వీధికి చెందిన చేనేత కార్మికుడు బనిశెట్టి వీరాంజనేయు లు మల్లన్నకు పాగా నే శాడు. దీనితో పాటు భ్రమ రాంభకు చీర, విఘ్నేశ్వరు ని, బసవన్నకు ప్రత్యేక వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో ఊరేగించారు.
పొందూరు: మహా శివరాత్రి నాడు శ్రీశైౖలం మల్లన్నకు అలంకరించే చేనేత పాగాను పొందూ రులో సోమవారం ఊరే గించారు. లావేటి వీధికి చెందిన చేనేత కార్మికుడు బనిశెట్టి వీరాంజనేయు లు మల్లన్నకు పాగా నే శాడు. దీనితో పాటు భ్రమ రాంభకు చీర, విఘ్నేశ్వరు ని, బసవన్నకు ప్రత్యేక వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో ఊరేగించారు.
Updated Date - 2023-02-06T23:52:43+05:30 IST