ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2023-05-31T23:52:03+05:30

ప్రతి ఒక్కరు భక్తిభావం కలిగి ఉండడం ద్వారా దుర్గుణాలు చెరిగి పోతాయని భువనేశ్వరీ పీఠాధిపతి (విజయ వాడ) కమలానందభారతి స్వామిజీ అన్నారు. బుధవారం పట్ట ణంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వ ర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వరీ పీఠాధిపతి కమలానందభారతి స్వామిజీ

నరసన్నపేట, మే 31: ప్రతి ఒక్కరు భక్తిభావం కలిగి ఉండడం ద్వారా దుర్గుణాలు చెరిగి పోతాయని భువనేశ్వరీ పీఠాధిపతి (విజయ వాడ) కమలానందభారతి స్వామిజీ అన్నారు. బుధవారం పట్ట ణంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వ ర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. విశ్వ మానవ కల్యాణకోసం ప్రతీ హిం దువు నడుం బిగించాలన్నారు. పెద్దపేట ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభ యాత్ర వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం ఆయన ఆధ్యా త్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీవీ ప్రతినిధులు, భక్తులు పాలొ ్గన్నారు. అలాగే సత్యనారాయణ స్వామి ఆలయంలో రమా సహిత సత్యన్నారా యణస్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.

Updated Date - 2023-05-31T23:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising