ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎలుగు’ బాధితులకు చెక్కుల పంపిణీ

ABN, First Publish Date - 2023-03-30T23:37:46+05:30

ఎలుగుబంటి దాడిలో గాయపడిన వజ్రపుకొత్తూరుకు చెందిన యువకులకు వైద్య ఖర్చుల నిమిత్తం అటవీశాఖ అధికారులు చెక్కులను గురువారం పంపిణీ చేశారు.

బాధితులకు చెక్కులు అందిస్తున్న అటవీశాఖాధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వజ్రపుకొత్తూరు: ఎలుగుబంటి దాడిలో గాయపడిన వజ్రపుకొత్తూరుకు చెందిన యువకులకు వైద్య ఖర్చుల నిమిత్తం అటవీశాఖ అధికారులు చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఎలుగుదాడిలో తీవ్ర గాయాలైన వారికి శ్రీకా కుళం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించారు. దీనికి సంబందించి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి చొరవతో నిధులు మంజూరైనట్లు అటవీశాఖ రేంజ్‌ అధికారి నాయు డు తెలిపారు. గాయాలైన కలిశెట్టి అప్పలస్వామికి రూ.2,85,665, ఉప్పరపల్లి సంతోష్‌కు రూ..2,43,208, పోతనపల్లి తులసీరావుకు రూ.1,15,578 చెక్కులను రేంజర్‌ నాయుడు అందించారు. గతంలో వీరికి రూ.75 వేల వంతున అందించారు.

Updated Date - 2023-03-30T23:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising