ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విభజన హామీల అమలులో కేంద్రం మోసం’

ABN, First Publish Date - 2023-01-26T00:11:00+05:30

విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు కోరారు. బుధవారం కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్లో విద్యార్థి, యువజన సంఘాల సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశీబుగ్గ: విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు కోరారు. బుధవారం కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్లో విద్యార్థి, యువజన సంఘాల సమావేశం నిర్వహించారు. ఏఐవైఎప్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్‌, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవి మాట్లా డుతూ.. కడపలో ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి రాజధానికి, 11 విద్యా సంస్థలకు నిధులు ఇవ్వకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ఫిబ్రవరి 4వ తేదీకి శ్రీకాకుళం జిల్లాకు చేరుతున్న ప్రత్యేక హోదా బస్సు సమరయాత్రను విజయవంతం చేయాలని కోరారు. మురళి, శ్రీనివాసరావు, కృష్ణ, మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising