ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రీ దుర్మరణం

ABN, First Publish Date - 2023-02-06T23:57:12+05:30

ఫరీద్‌పేట జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగిన ప్రమా దంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. అజ్జరాం గ్రామానికి చెందిన గురిడి పెంటయ్య (57) అనే తాపీమేస్త్రీ ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నగరం వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందా డు. పెంటయ్యకు భార్య అసిరితల్లి, కుమారులు గన్నిరా జు, లక్ష్మణరావు, రాజు ఉన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన అరగంటలోపే పెంటయ్యను మృత్యువు కాటేసింది. తిరిగి వస్తానని చెప్పిన పెంటయ్య తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 6: ఫరీద్‌పేట జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగిన ప్రమా దంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. అజ్జరాం గ్రామానికి చెందిన గురిడి పెంటయ్య (57) అనే తాపీమేస్త్రీ ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నగరం వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందా డు. పెంటయ్యకు భార్య అసిరితల్లి, కుమారులు గన్నిరా జు, లక్ష్మణరావు, రాజు ఉన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన అరగంటలోపే పెంటయ్యను మృత్యువు కాటేసింది. తిరిగి వస్తానని చెప్పిన పెంటయ్య తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T23:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising