ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు 78 మూగజీవాలు మృతి

ABN, First Publish Date - 2023-03-20T00:06:55+05:30

టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ దీపావళిపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై 78 మేక, గొర్రె పిల్లలు మృతిచెందాయి.

టెక్కలి మండలం దీపావళిపేట గ్రామంలో మృతిచెందిన మేకలు, గొర్రెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టెక్కలి రూరల్‌: టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ దీపావళిపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై 78 మేక, గొర్రె పిల్లలు మృతిచెందాయి. పశుసంవర్థకశాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు టెక్కలికి చెందిన డొక్కరి రాజు, లక్ష్మణరావు, ఆదినారాయణ, మల్లేషు, కృష్ణ, రామారావులకు చెందిన సుమారు 78 మేక, గొర్రె పిల్లలను మందగా.. దీపావళి గ్రామంలో మేత కోసం తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం ఈ గొర్రెల మందపై పిడుగు పడడంతో అన్నీ అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధితులు బోరున విలపించారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మృతిచెందిన వాటికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు టెక్కలి పశుసంవర్ధకశాఖ ఏడీ జీ.రఘునాధ్‌ తెలిపారు.

Updated Date - 2023-03-20T00:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising