ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గణనాథునికి 108 రకాల ప్రసాదాలు

ABN, First Publish Date - 2023-09-22T23:33:11+05:30

బోరుభద్ర వైశ్య సంఘంలో ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 108 రకాల ప్రసా దాలను శుక్రవారం నైవేద్యంగా సమర్పించారు.

జలుమూరు: వినాయక నిమజ్జనం సందర్భంగా కోలాటం

సంతబొమ్మాళి: బోరుభద్ర వైశ్య సంఘంలో ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 108 రకాల ప్రసా దాలను శుక్రవారం నైవేద్యంగా సమర్పించారు. గ్రామ వీధుల్లో మేళాతాలతో మహిళలు 108 రకాల ప్రసా దాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి వినాయకునికి సమర్పిం చి ప్రత్యేక పూజలు చేశారు.

హిరమండలం: హిరమండలంలో వినాయక ఉత్సవాల సందర్భంగా శుక్ర వారం సాయంత్రం గిరిజాల వీధి, అందవరపు వీధుల్లో మండపాల వద్ద 108 మంత్రాలు చదు వుతూ 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

వినాయక లడ్డూ ధర రూ.85 వేలు

జలుమూరు: అబ్బాయిపేటలో ఏర్పాటు చేసి గణనాథుని లడ్డూ ప్రసాదం రూ.85 వేలు పలికింది. శుక్రవారం స్వామి నిమజ్జనం సందర్భంగా లడ్డూను వేలం వేశారు. శ్రీకాకుళానికి చెందిన టి.వెంకటబాబు వేలంపాటను దక్కించుకున్నారు. రాత్రి గణేశుని విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి గ్రామస్థులంతా మంగళవాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగించి సమీపూంలోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising